విజయనగరంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం

విజయనగరం

           విజయనగరం ( జనస్వరం ) : విజయనగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జీ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి మరియు జిల్లా నాయకులు ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా జనసేన కేంద్ర కార్యాలయం అయ్యన్నపేటలో ఓపెనింగ్ చేసారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈనెల 22వ తేది నుంచి జిల్లాలో PAC చీఫ్ నాదెండ్ల మనోహర్ గారి పర్యటన యొక్క కార్యకలాపాలు కొరకు చర్చలు జరిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way