Logo
Date of Publish : 17 December 2021, 12:20 am
Editor : Sake Naresh

జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నాయకుడిగా ఆటోడ్రైవర్‌

      మహాదేవపూర్‌, (జనస్వరం) : మహాదేవపూర్‌ కు చెందిన ఆటో డ్రైవర్ శేషాజ్వల రాజేష్ ని జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నాయకులుగా నియమించారు. జనసేన పార్టీ బలోపేతం చేసేలా ప్రజల్లోకి బలంగా పార్టీని తీసుకువేళ్ళాలనే జనసేన అధినేత శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ఇంఛార్జ్ నేమురి శంకర్‌ గౌడ్‌, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా తెలంగాణ రాష్ట్ర యువజన సెక్రెటరీ శ్రీముల హరీష్‌ సూచనల మేరకు రాష్ట్ర యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షులు వంగా లక్ష్మణ్‌ కమిటీని ప్రకటించారు. ఈ కమిటీలో మహాదేవపూర్‌ కి చెందిన ఆటో (డైవర్‌ శేషాజ్వల రాజేష్‌ ని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పార్టీ యువజన విభాగం ఎక్సిక్యూటివ్‌ సభ్యులుగా ప్రకటించారు. ఈ సందర్భంగా నా మీద నమ్మకంతో నాకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పార్టీ యువజన విభాగం ఎక్సిక్యూటివ్‌ సభ్యులుగా నియమించినందుకు రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు అని, ఉమ్మడి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని శేషాజ్వల రాజేష్‌ తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com