Logo
Date of Publish : 14 September 2021, 5:12 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులకు స్వాగతం పలికిన రామగుండం నియోజకవర్గ జనసేన నాయకులు

    రామగుండం, (జనస్వరం) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణికి వస్తున్న తెలంగాణ రాష్ట్ర జనసేన నాయకులకు రామగుండం నియోజకవర్గ నాయకులు రావుల సాయి క్రిష్ణ మరియు రావుల మధు ఆధ్వర్యంలో రాష్ట్ర ఇంఛార్జ్ నేమురి శంకర్ గౌడ్, రాష్ట్ర నాయకులు రామ్ తల్లూరి, అర్హం ఖాన్, ఆకుల సుమన్, వంగ లక్ష్మణ్ గౌడ్, మిరియాలా రామకృష్ణ, గోకుల రవీందర్ రెడ్డి, నందగిరి సతీష్, మహిళా విభాగం నాయకులు లిఖిత గారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం గోదావరిఖని మున్సిపల్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ రాష్ట్ర యువత సెక్రెటరీ మూల హరీష్ గౌడ్, గొట్టే మధుకర్, విశ్వఙ చారీ, వడ్డేపల్లి రాకేష్, మంథని శ్రవణ్, మహమ్మద్ ఇమ్రాన్, రవికాంత్, ఎమూర్ల రంజిత్, బండారి తిరుపతి, పొట్ల శశాంక్, పెగడపల్లి ప్రకాష్ మరియు జనసైనికులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com