Logo
Date of Publish : 05 June 2022, 2:25 pm
Editor : Sake Naresh

చేనేత కుటుంబానికి అండగా జనసేన పార్టీ

    ధర్మవరం, (జనస్వరం) : ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరంలో గుండెపోటుతో మృతి చెందిన చేనేత కార్మికుడి కుటుంబాన్నీ జనసేన నాయకులు పరామర్శించి, ఒక నెల ఇంటి సరుకులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తన తండ్రి చనిపోయిన తర్వాత చిన్న కుమార్తె చదువు ఆగిపోవడంతో ఆమె తల్లిగారికి జనసేన పార్టీ తరుపున ఆమె చదువుకు సంబంధించి మేము బాధ్యత తీసుకుంటాం అని ఆ తల్లిగారికి ఆ చెల్లికి భరోసా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో జనసేన పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జనసేన వీర మహిళ కుమారి రూపా మారిశెట్టి, జనసైనికులు శ్రీశైలం శివకుమార్, శ్రీరాములు, గంగాధర్, ఆది, పుల్లప్ప, అశోక్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com