Logo
Date of Publish : 07 October 2021, 3:59 pm
Editor : Sake Naresh

రైతులకు అండగా జనసేన పార్టీ : జనసేన నాయకులు అనుకుల రమేశ్

         తణుకు ( జనస్వరం ) : నియోజకవర్గం అత్తిలి మండలం, తిరుపతిపురం వద్ద వయ్యేరు కాలువ పొంగడం వలన సుమారు 800 ఎకరాలు మునిగిపోయి వరి పంట మొత్తం కుళ్ళిపోయి రైతులు బాధపడుతున్న తరుణంలో జనసేన పార్టీ తరపున పోరాటానికి సిద్ధమవుతుందని జనసేన నాయకులు అనుకుల రమేష్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కారుమూరి పుట్టినరోజు వేడుకల్లో సగభాగం పెట్టినా అక్కడ స్లూయిజ్ నిర్మాణం పూర్తవుతుందని, అట్టి కాని పక్షంలో మా పోరాటం మొదలవుతుందని హెచ్చరించారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణ సాయం కింద రూ. 25వేలు అందచేయాలని, అలాగే పశువులకు గ్రాసం ఏర్పాటు చేయాలని లేకుంటే మేము రైతుల తరపున పోరాటం చేస్తామన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com