Search
Close this search box.
Search
Close this search box.

అగ్ని ప్రమాదంలో కాలిపోయిన చెరుకు పంటను పరిశీలించిన ఆమదాలవలస జనసేనపార్టీ ఇంఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు

    ఆమదాలవలస, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలం వావం పంచాయతీ ఉవ్వపేట గ్రామంలో నిన్న మధ్యాహ్నం వెంకటప్ప గణేష్, శ్యామ్ సుందర్ సాహు రైతులకు సంబంధించి సుమారు 3 ఎకరాల చెరుకు తోట, అర ఎకరం నిమ్మ తోటలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ విషయం తెలుసుకున్న ఆమదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు  కార్యకర్తలతో కలిసి చెరుకు, నిమ్మ తోటలను పరిశీలించి స్థానిక తహసీల్దార్ గారికి తెలియపరిచి, ఆయా రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బూర్జ ఎంపీటీసీ విక్రమ్, జైరాం, సంగం నాయడు, మన్మధ, ఆసిరినాయుడు, ఢిల్లేశ్వరరావు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way