Search
Close this search box.
Search
Close this search box.

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి

   ధర్మవరం, (జనస్వరం) : ధర్మవరం పట్టణం గూడ్స్ షేడ్ కొట్టాల్ కు చెందిన మాబు, మున్న గారి కుమారుడు మెకానిక్ వృత్తి చేసుకునే ముస్లిం మైనారిటీ యువకుడు షేక్ కాసీం వలి (24) రంజాన్ పండుగ రోజు ధర్మవరం నుండి కొండాపురంకు వెళ్తున్న సమయంలో సింహాద్రిపురం దగ్గర ప్రమాదవశాత్తు బైక్ యాక్సిడెంట్ కు గురై చికిత్స పొందుతూ మరణించడం జరిగింది  ఈ విషయం చిలకం మధుసూదన్ రెడ్డి తెలుసుకొని వారి స్వగృహంకు విచ్చేసి షేక్ కాసీం వలి గారి కుటుంబాన్ని పరామర్శించి జనసేన పార్టీ తరపున 50 వేల రూపాయలను షేక్ ఖాసిం వలి గారి భార్య హసీనా గారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా షేక్ ఖాసిం వలి గారి కుటుంబానికి, వారి కూతురు అలీన సుల్తానాను తప్పకుండా ఆదుకుంటామని వారికి బరోసా ఇచ్చి మనోధైర్యం చెప్పి షేక్ కాసీం వలి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకోవడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way