Search
Close this search box.
Search
Close this search box.

మర్రిపాడులో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం

మర్రిపాడు

             నెల్లూరు ( జనస్వరం ) :  ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు మండలం, ఇసుక పల్లి గ్రామంలో డబ్బుకొట్టు నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రజల సమస్యలపై పోరాటంలో జనసేన పార్టీ ముందుంటుందని, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ప్రతి జనసైనికుడు అలుపెరగని పోరాటంచేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మర్రిపాడు మండల కేంద్రం నుండి ఇసుక పల్లి గ్రామం వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ మరియు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, ఉయ్యాల ప్రవీణ్, శేఖర్ రెడ్డి, దాడి అజయ్, బొబ్బేపల్లి సురేష్, శ్రీపతి రాము, శిరీష రెడ్డి, ఇందిరా రెడ్డి, ఆలియా, ఆత్మకూరు నియోజకవర్గ జనసైనికులు మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way