Logo
Date of Publish : 10 February 2022, 1:24 am
Editor : Sake Naresh

గెద్దాడ గ్రామములో జనసేనపార్టీ జెండా ఆవిష్కరణ

రాజోలు, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం గెద్దాడ గ్రామములో రాజోలు నియోజకవర్గ మామిడికుదురు మండలం జనసేన అధ్యక్షులు జాలెం శ్రీనివాస రాజా ఆధ్వర్యంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ సమావేశం, జనసేన జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గెద్దాడ గ్రామంలో జనసేన ఓటింగ్ శాతం గురించి జనసేన పార్టీ ఓటింగ్ శాతాన్ని గ్రామంలో ఏ విధంగా పెంచుకోవాలి అనేదానిపై చక్కగా వివరించారు రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్ గారు. 2024లో జనసేన పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రతీ గ్రామంలో కూడా ఇటువంటి విశ్లేషణ చాలా అవసరం. మీటింగ్ అనంతరం పలువురికి జనసేన జెండా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com