Logo
Date of Publish : 28 October 2021, 4:20 pm
Editor : Sake Naresh

వైకాపా పాలనలో మత్స్యకారులకు తీరని అన్యాయం : జనసేన పార్టీ మత్స్యకార వికాస కమిటీ ఛైర్మన్ బొమ్మిడి నాయకర్

    ఎచ్చెర్ల, (జనస్వరం) : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మత్స్యకారులకు తీరని అన్యాయం జరుగుతోందని జనసేన పార్టీ మత్స్యకార వికాస్‌ కమిటీ చైర్మన్‌ బొమ్మిడి నాయకర్‌ అన్నారు. ఈ మేరకు మండలం డి.మత్స్యలేశం గ్రామంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సముద్రతీరంలో చేపలవేటకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మత్స్యకారుల వలసల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. జెట్టీలు, హార్చర్‌లు నిర్మించాలని డిమాండ్‌ చేసారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నేతలు ఘంటసాల విజయలక్ష్మి, యోగిరామకృష్ణ, క్రాంతిశ్రీ, అర్జున్‌, వైతన్య, సయ్యద్‌ విశ్వక్షేన్‌, భూపతి అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com