Logo
Date of Publish : 16 March 2022, 7:13 am
Editor : Sake Naresh

మాడుగులలో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

       మాడుగుల ( జనస్వరం ) : మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మాడుగుల పట్టణంలో జనసైనికులు ఘనంగా నిర్వహించారు. ముందుగా బస్టాండ్ లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను జనసైనికుల మధ్య అనకాపల్లి జనసేన పార్టీ పార్లమెంటరీ సభ్యులు నడుపూరీ రాము పతాకావిష్కరణ చేశారు. జనసేన పార్టీ రంగులతో ఉన్న ప్రత్యేక కేకును కట్ చేసి పవన్ కళ్యాణ్ అభిమానులకు కార్యకర్తలకు పంపిణీ చేశారు. స్థానిక సెయింట్ ఆన్స్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు రోబ్బా మహేష్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు గండం రాంబాబు, రౌతు ప్రసాద్, జనసేన పట్టణ ఉఫాఅధ్యక్షులు కోళ్ల చిన్న యాదవ్, దయ యాదవ్ మంచాల శివ, గల్లా గణేష్, రాజా, అప్పి పలువురు జనసైనికులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com