ఘనంగా జనసేన పార్టీ ధార్మిక సేవా మండలి సభ్యులు నారంశెట్టి కుర్మా రావు జన్మదిన వేడుకలు

    విజయవాడ, (జనస్వరం) : జనసేన పార్టీ ధార్మిక సేవా మండలి సభ్యులు నారంశెట్టి కూర్మా రావు జన్మదినం సందర్భంగా గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇంఛార్జ్, టౌన్ కమిటీ అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ చేతుల మీదగా కోమల విలాస్ సెంటర్ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో గురువు మధన్ కుమార్, వల్లంశెట్టి రాజు, అలమురి సాంబ, నల్లబెల్లి కనక రావు, పులిచేరి రమేష్, రాజు నాయుడు, పండు, జనసైనికులు పాల్గొని కుర్మా రావుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way