Search
Close this search box.
Search
Close this search box.

అభివృద్ధి పనులను వేగవంతం చేసిన జనసేనపార్టీ కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి

   గాజువాక, (జనస్వరం) : విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం 64వార్డ్ జనసేనపార్టీ కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు న్యూ దిబ్బపాలెం, రజకళ కాలనీ, గొడ్డువాణిపాలెం గ్రామలో సీసీరోడ్డు, డ్రైనేజీలకు  జివిఎంసి వారు నిధులతో 33లక్షల35 వేలు రూపాయలతో  (న్యూ దిబ్బపాలెం రజకుల కోలని, గొడ్డువాణిపాలెం) గ్రామంలో సిసి రోడ్లకు, కాలవలకు శంకుస్థాపన కార్యక్రమం జరిగినది. అలాగే 64 వ వార్డులో చెత్తను సేకరించడానికి 5 చెత్త సేకరణ వెహికల్స్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గాజువాక శాసనసభ్యులు శ్రీ తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు. 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి  మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి నాది బాధ్యత మీకు ఇచ్చిన ప్రతి మాట పూర్తి చేస్తాను అని చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలు కార్పొరేటర్ గోవిందరెడ్డికి అభినందనలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమానికి GVMC సిబ్బంది, అధికారులు, జనసేన నాయకులు, మూడు గ్రామ పెద్దలు, మహిళలు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way