Search
Close this search box.
Search
Close this search box.

భారతదేశ ఉప రాష్ట్రపతిని కలిసిన విశాఖ జిల్లా జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ లు

ఉప రాష్ట్రపతి

         విశాఖపట్నం పర్యటనలో ఉన్న భారత దేశ ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారిని విశాఖ జిల్లా జనసేన పార్టీ గాజువాక నియోజకవర్గ ఇంచార్జ్ లు కోనతాత రావు గారు, ఎలమంచిలి ఇంఛార్జి సుందరపు విజయ్ కుమార్ గారు, చోడవరం ఇంఛార్జి పీ.వీ. స్.ఎన్ రాజు గారు, భీమిలి ఇంఛార్జి డా. సందీప్ పంచకర్ల గారు, నార్త్ ఇంఛార్జి పసుపులేటి ఉషా కిరణ్ గారు ఈరోజు మర్యాద పూర్వకంగా కలిశారు. వీరు సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మరియు విశాఖ జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way