Logo
Date of Publish : 04 September 2022, 2:19 am
Editor : Sake Naresh

యు.పి.రాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు

      రాజాం ( జనస్వరం ) : రాజాం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా స్థానిక నాయకులు యు.పి.రాజు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 60 మంది జనసైనికులు స్వచ్ఛందగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. మొదటగా ర్యాలీగా వెళ్తు ప్రతేక పూజలు నిర్వహించారు. తరువాత రక్తదానం అనంతరం కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్బంగా యు.పి.రాజు మాట్లాడుతూ రక్తదానం చేసినవారికి కృతజ్ఞతలు తెలియజేస్తు జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలనీ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళలు ఎమ్ కుమారి, విజయదుర్గ, నాయకులు సామంతుల రమేష్, గొర్లె గోవిందరావు, రెడ్డి బాలకృష్ణ, నమ్మి దుర్గారావు, ఎమ్.హరిబాబు, ఎన్ని.సత్యం తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com