పల్లె పల్లెకు జనసేన పార్టీ సిమెంటు బెంచ్ లు

పల్లె పల్లెకు

               మర్రిపాడు ( జనస్వరం ) : మర్రిపాడు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన నాయకుడు శ్రీరామ మనోహర్  సౌజన్యంతో పల్లె పల్లెకు జనసేన పార్టీ సిమెంటు బెంచ్ లు ఏర్పాటు చేశారు. 10వ విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా కృష్ణాపురం బెడుసుపల్లి గ్రామంలో జనసేన పార్టీ మర్రిపాడు మండల అధ్యక్షురాలు ప్రమీలా ఓరుగంటి, జనసైనికులు చేతులు మీదుగా ప్రారంభించడం జరిగింది.  అనంతరం మండల అధ్యక్షురాలు ప్రమీల ఓరుగంటి మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఇప్పటి వరకు పది బెంచ్ లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన జనసేన నాయకులు. శ్రీరాం మనోహర్ గారికి మర్రిపాడు మండల జనసేన పార్టీ తరపున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మండల కమిటీ సభ్యులు బద్దిక సందీప్ వెంకటసుబ్బయ్య, రాజేష్, వెంకటేష్, గురుచరణ్ శ్యామ్, మంచాల వెంకటేష్, చిన్నా జనసేన పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way