జనసేనపార్టీ, బిజెపి పార్టీ ఆధ్వర్యంలో రామతీర్థం విగ్రహల ధ్వంసంపై పోలీసులు ధర్మయాత్రను అడ్డుకోవడంపై RDO గారికి వినతి పత్రం

         విజయనగరం జిల్లా రామతీర్థంలో గల విగ్రహాల ధ్వంసం ఘటనపై, జనసేన నాయకులపై, బిజేపి రాష్ట్ర అద్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారిపై దౌర్జన్యము చేయడం, జనసేన బిజేపి నాయకులు పై రామతీర్థం దర్మయాత్రను అడ్డుకోవడం, అక్కడికి వెళ్ళకుండ హౌస్ అరెస్ట్ లు చేసి పోలీసులు కార్యకర్తలను, నాయకులను అడ్డుకోవడంపట్ల గురువారం 11 గంటల నుండి రామచంద్రపురం పట్టణము మున్సిపల్ ఆఫీసు దగ్గర నుండి కాలినడకన బయలుదేరి RDO ఆఫీసు దగ్గరకు వెళ్లి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లా బిజెపి ప్రదాన కార్యదర్శి ఇళ్ళ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు, బిజెపి నాయకులు కర్రిచిట్టిబాబు గారు, దూడల శంకరనారాయణ గారు, జనసేన నాయకులు నారపురెడ్డి పార్థసారథి గారు, బుంగారాజు గారు , కోట శ్రీనివాసరావు గారు, గొల్లపల్లి క్రిష్ణ గారు, అక్కిరెడ్డి శ్రీను, అంకం శ్రీను, కంచెర్ల వెంకటేశ్వరరావు, దిగుమర్తి రాము, అనిశెట్టి బాబ్జీ, సంపత్, మిధిల్, రాంబాబు నాయుడు, క్రిష్ణ చైతన్య, కొమ్మిరెడ్డి సురేష్, తోట రామక్రిష్ణ, చోడిశెట్టి శ్రీను, బాలరాజు, సత్తిరాజు, సతీష్, తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way