Search
Close this search box.
Search
Close this search box.

జనసేన పార్టీ క్రియాశీలక పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు క్యాలెండర్ ఆవిష్కరణ

జనసేన పార్టీ

            హుజూర్ నగర్ ( జనస్వరం ) : నేరేడు చర్ల మండలం, జాన్ పహాడ్ రోడ్ లో గల జేపీఎస్ ఆటో యూనియన్ వారికి జనసేన పార్టీ క్రియాశీలక పార్టీ సభ్యత్వం గురించి హుజూర్ నగర్ నియోజకవర్గ కార్యనిర్వహకులు సరికొప్పుల నాగేశ్వరరావు వివరించారు, ఆయన మాట్లాడుతూ ఈ క్రియాశీలక సభ్యత్వం వలన ప్రమాదవశాత్తు మరణించిన వారికి 5 లక్షల రూపాయలు మరియు గాయపడిన వారికి 50 వేల రూపాయలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. నిత్యం వాహనాలతో ప్రయాణం చేసే వారికి క్రియాశీలక పార్టీ సభ్యత్వం ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. అనంతరం వారితో కలిసి జనసేన పార్టీ క్యాలెండర్ ను ఆవిష్కరించి క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించారు. ఈ కార్యక్రమంలో సాయి, చరణ్, మధు, శ్రీనివాస్ రెడ్డి, నాగరాజు, నరసింహనాయుడు, జహంగీర్, వెంకటేష్, శ్రీను, అంజి, మరియు జేపీఎస్ ఆటో యూనియన్ సభ్యులు జనసేన సైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way