పొదలాడ గ్రామలలో జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం

పొదలాడ

       రాజోలు ( జనస్వరం ) : జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గుండా బత్తుల తాతాజీ అధ్యక్షతన గ్రామ శాఖ అధ్యక్షులు పంచదార చినబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ దిరిసాల బాలాజీ, నియోజకవర్గ నాయకులు పినిశెట్టి బుజ్జి, వైస్ ఎంపీపీ ఇంటిపళ్లి ఆనంద్ రాజు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, మల్కిపురం మండల అధ్యక్షులు మళ్ళిపూడి సత్తిబాబు, ఏళ్ళమిల్లి ఆనంద్ రాజు, గొల్లమందల పూర్ణ భాస్కరరావు ఎంపీటీసీ ఉండపల్లి అంజి,కోళ్ల బాబి, మండల కమిటీ సభ్యులు జిల్లెళ్ళ నరసింహరావు (రక్షక్),ఉలిశెట్టి లక్ష్మణరావు వార్డ్ మెంబర్ సాధనాల సత్యవతి వెంకన్న బాబు, రేకపల్లి శ్రీను, క్రియా శిలక వాలంటీర్ సుధా మోహన్ రంగ, ఉలంపర్తి దర్శనం,వడ్లమూడి చిన్ని,పిప్పల్ల లక్ష్మణ రావు, గానసాల రామరాజు, నార్నీ త్రిమూర్తులు, మేదిచర్ల రామకృష్ణ, సతీష్, సిరిగినీది బాబ్జి గ్రామ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way