Logo
Date of Publish : 12 August 2020, 12:46 pm
Editor : Sake Naresh

మదనపల్లి కిడ్నీ బాధితుడైన  జనసైనికుడికి 10వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్

మదనపల్లి కిడ్నీ బాధితుడైన  జనసైనికుడికి 10వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్

         జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ తరుపున పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు సందర్భంగా 30 రోజులు 30 ప్రాంతాలలో 30 సేవాకార్యక్రమంలో భాగంగా జనసేన ఎన్నారై సేవా సమితి సభ్యులు శ్రీ ఐడియాల మధుసూదన్, ఈతకోట విజయ్ కుమార్ గారి సహకారంతో గత మూడు సంవత్సరాలుగా కిడ్నీ భాధితుడైన జనసేన సైనికుడు S. రమేష్ గారికి 10,000 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని జనసేన నాయకులు దారం అనిత ద్వారా జనసేన కార్యకర్త S రమేష్ గారికి 10,000 ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలచిన కడియాల మధుసూదన్, ఈతకోట విజయ్ కుమార్, రామచంద్ర నాయక్, పగడాల అంజన్ కుమార్, శ్రీకాంత్ మరియు జనసేన సేవా సమితి కువైట్ సభ్యులందరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం లో దారం అనిత, మహేష్, దినేష్, దారం హరిప్రసాద్, రమేష్, శ్రీనివాసులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com