Search
Close this search box.
Search
Close this search box.

రోడ్డు నాణ్యతపై AE కు వివరాలు తెలియజేస్తున్న జనసేన మురళి

  అనంతగిరి ( జనస్వరం ) : బొర్ర రైల్వే గేట్ నుండి దిగువ శోభా వరకు నిర్మిస్తున్న తారు రోడ్డు నాణ్యత లోపంపై జనసేన మురళి ఫిర్యాదు  చేశారు. ఈ మేరకు విచ్చేసిన AE గారికి రోడ్డు నిర్మాణంలో జరిగిన అవకతవకలు, గుత్తేదారులు వ్యవహరించిన తీరు తదితర అంశాలు AE గారికి వివరించారు. నాణ్యమైన తారు రోడ్డు నిర్మించాలని లేని యెడల నాణ్యమైన రోడ్డు నిర్మాణం జరిగే వరకు శాఖ పరమైన చర్యలు తీసుకునేంత వరకు న్యాయ పోరాటం చేస్తామని మురళి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సొంటరి కుమార్, సాగర ప్రసాద్, వార్డ్ నెంబర్ పూజారి లక్ష్మణరావు, కేత మోహన్, పోట్టంగి రాజు, చెట్టి శాం,తి రాజు, కేత ప్రదీప్, సాగర్, అనిల్ కుమార్, సాగర్, కిరణ్, పాంగి దాసు తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way