Logo
Date of Publish : 25 July 2022, 3:10 pm
Editor : Sake Naresh

గోదావరి జిల్లా బాధితులకు నిత్యావసర సరుకులు అందిస్తున్న జనసేన మార్కాపురం ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాధ్

         మార్కాపురం ( జనస్వరం ) : జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వరద బాధితుల కొరకై నిత్యావసర సరుకులను జనసేన మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ సిద్ధం చేశారు. ఆయాన మాట్లాడుతూ రాష్ట్రంలో వరదలు వచ్చి సామాన్య ప్రజలు అతులాకుతలం అవుతుంటే ఈ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదాని అన్నారు. జనసేన పార్టీ తరుపున మా వంతు సహాయంగా ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు. రైతులు, సామాన్య ప్రజలు ఈ వరదల వల్ల ఎంతో నష్టపోయారని వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్, తిరుపతయ్య, పిన్నేబోయిన శ్రీనివాసులు, దుగ్గి రామిరెడ్డి, శిరిగిరి శ్రీను, పోటు వెంకటేశ్వర్లు, ఖజావలి, మధు, మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జన సైనికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com