Search
Close this search box.
Search
Close this search box.

గోదావరి జిల్లా బాధితులకు నిత్యావసర సరుకులు అందిస్తున్న జనసేన మార్కాపురం ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాధ్

మార్కాపురం

         మార్కాపురం ( జనస్వరం ) : జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వరద బాధితుల కొరకై నిత్యావసర సరుకులను జనసేన మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ సిద్ధం చేశారు. ఆయాన మాట్లాడుతూ రాష్ట్రంలో వరదలు వచ్చి సామాన్య ప్రజలు అతులాకుతలం అవుతుంటే ఈ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదాని అన్నారు. జనసేన పార్టీ తరుపున మా వంతు సహాయంగా ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు. రైతులు, సామాన్య ప్రజలు ఈ వరదల వల్ల ఎంతో నష్టపోయారని వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్, తిరుపతయ్య, పిన్నేబోయిన శ్రీనివాసులు, దుగ్గి రామిరెడ్డి, శిరిగిరి శ్రీను, పోటు వెంకటేశ్వర్లు, ఖజావలి, మధు, మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జన సైనికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way