Logo
Date of Publish : 25 June 2022, 6:41 am
Editor : Sake Naresh

డ్రైనేజి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు వినతిపత్రాన్ని అందించిన జనసేన నాయకులు

          పెనుకొండ ( జనస్వరం ) : నియోజకవర్గం రొద్దం మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో డ్రైనేజి సమస్యలను పరిష్కరించాలని జనసేన పార్టీ రొద్దం మండల అధ్యక్షులు U. గంగాధర్ ఆధ్వర్యంలో MPDO గారికి వినతిపత్రం అదించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ వర్షం వస్తే డ్రైనేజీ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా తయారయ్యి మురుగు నీరు పారుతోందని అన్నారు. దీనివలన స్థానిక ప్రజలు అనారోగ్యపాలవుతున్నారని అన్నారు. MPDO మాట్లాడుతూ సమస్య పరిష్కరించే విధంగా బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రొద్దం గంగాధర్, హరీష్, తిరుపతి, వెంకటేష్, నాగభూషణ, చిరంజీవి, విజయకుమార్, నరేష్, చంద్రశేఖర్, పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com