Logo
Date of Publish : 30 January 2023, 11:03 am
Editor : Sake Naresh

ప్రమాదంలో గాయపడిన జనసైనికులకు ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

            కడప ( జనస్వరం ) : రాజుపాలెం మండలం కొండమోడు గ్రామం వీరమ్మ కాలనీలో జనసేన పార్టీ నాయకులు బొర్రా అప్పారావు ప్రమాదంలో  దెబ్బతిన్న మల్లికార్జునకు 10000 రూపాయలు ఆర్థికసాయం చేయడం జరిగింది. అలాగే గ్రామంలో అనారోగ్య0తో బాధపడుతున్న అనంతరవమ్మకి 5000 ఆర్ధిక సాయం అందించడం జరిగింది. ఈ పర్యటనలో రాజుపాలెం మండలం అధ్యక్షుడు తోట రసయ్య, ఉపాధ్యక్షుడు హనుమంతరావు, మండల కార్యదర్శి తమ్మిశెట్టి మహేష్, మండల కార్యదర్శి కంభంపాటి ప్రసాద్ రావు, గ్రామ అధ్యక్షుడు శ్రీను, భాషా, జానీ మరియు గ్రామ జనసైనుకులు పాల్గొనటం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com