Search
Close this search box.
Search
Close this search box.

ప్రమాదంలో గాయపడిన జనసైనికులకు ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

జనసేన

            కడప ( జనస్వరం ) : రాజుపాలెం మండలం కొండమోడు గ్రామం వీరమ్మ కాలనీలో జనసేన పార్టీ నాయకులు బొర్రా అప్పారావు ప్రమాదంలో  దెబ్బతిన్న మల్లికార్జునకు 10000 రూపాయలు ఆర్థికసాయం చేయడం జరిగింది. అలాగే గ్రామంలో అనారోగ్య0తో బాధపడుతున్న అనంతరవమ్మకి 5000 ఆర్ధిక సాయం అందించడం జరిగింది. ఈ పర్యటనలో రాజుపాలెం మండలం అధ్యక్షుడు తోట రసయ్య, ఉపాధ్యక్షుడు హనుమంతరావు, మండల కార్యదర్శి తమ్మిశెట్టి మహేష్, మండల కార్యదర్శి కంభంపాటి ప్రసాద్ రావు, గ్రామ అధ్యక్షుడు శ్రీను, భాషా, జానీ మరియు గ్రామ జనసైనుకులు పాల్గొనటం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way