ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన జనసేన నాయకులు

    పెడన, (జనస్వరం) : పెడన పట్టణం 17 వ వార్డులో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన చేనేత కళాకారుడు కాశం పద్మనాభం – నాగ లీలావతి, దంపతులు మరియు వారి కుమారుడు రాజా నాగేంద్రం గారి కుటుంబాన్ని జనసేన పార్టీ చేనేత వికాస విభాగం ఛైర్మెన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ మరియు పెడన జనసేన నాయకులు శ్రీ యడ్లపల్లి రామ్ సుధీర్ పరామర్శించారు. తక్షణ సహాయం కింద రామ్ సుధీర్ 25,000 /- వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని జనసేన పార్టీ చేనేత వికాస విభాగం ఛైర్మెన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా మృతుల కుటుంబానికి అందచేశారు. అలాగే మచిలీపట్నం నియోజకవర్గం ఇంఛార్జ్  బండి రామకృష్ణ (R.K) 10,000 /- వేల రూపాయల ఆర్థిక సహాయం అందచేశారు. బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అన్నీ విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెడన జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way