ఏ ఆధారం లేని మహిళకు ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

         అనపర్తి ( జనస్వరం ) : అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో ఏ ఆధారం లేని మహిళకు ఇంటి నిర్మాణం నిమిత్తం రామేశ్వరం జనసైనికుల సహకారంతో సహాయం అందించారు. అనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ మర్రిరెడ్డి శ్రీనివాస్ గారి చేతులు మీదుగా 10000 రూపాయలు సహాయం చేయడం జరిగింది. అలాగే రామేశ్వరం జనసేన ఎంపీటీసీ మద్దూరి సూరిబాబు గారు ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే ఇటుకలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వీరస్వామి, జడ్పిటిసి అభ్యర్థి కాశి రాణి, గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు ఏసు, తోటకూర వెంకట రమణ, నాగిరెడ్డి శ్రీనివాస్, కోలా శ్రీను, గణపతి గ్రామ జనసైనికులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way