Logo
Date of Publish : 26 September 2022, 5:26 pm
Editor : Sake Naresh

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జనసైనికుడికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

             ఏలూరు ( జనస్వరం ) : కొయ్యలగూడెం మండలం, యర్రంపేట గ్రామనికి చెందిన పైలా కృపనందం ఒక సామాన్య రైతు కుటుంబనికి చెందిన వాడు. గత 5 నెలలుగా ప్రేగు, మరియు లివర్ వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్య నిమిత్తం కోసం ఇప్పటికే 5 లక్షలు ఖర్చు అయ్యంది. ఇంకా మరో 5 లక్షలు కావాల్సి ఉండగా కృపనందం తండ్రి ఆర్థిక ఇబ్బందులతో సతమతవుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో రూ. 1,50,000 అందించారు. జనసేన నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా జనసేనపార్టీ అండగా ఉంటున్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన జనసేన నాయకులకు, గ్రామ ప్రజలకు అభినందనలు తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com