Logo
Date of Publish : 27 November 2021, 1:02 am
Editor : Sake Naresh

నకిలీ విత్తనాలతో మోస పోయిన రైతుకు ఆర్థిక సాయం అందించిన జనసేన నాయకుల

    కర్నూలు, (జనస్వరం) : కర్నూలు జిల్లా వెలుగోడు మండలం గుంతకందాల గ్రామంలో రైతు వెంకటేష్‌ నాయక్‌, మొక్కజొన్న పంట వేశాడు. ఆ రైతు కు మొత్తం అయినా ఖర్చు 70,000/- వేలు కానీ అతనికి వచ్చిన పంట కేవలం 5,000/- వేలు మాత్రమే నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతు వెంకటేష్‌ నాయక్‌, అతని గురించి తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు తలా ఒక చేయి వేసి ఆ రైతు వెంకటేష్‌నాయక్‌కు జనసేన పార్టీ తరుపున 10,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఎలాంటి పదవులు లేనప్పటికీ సాటి మనిషిని ఆదుకోవాలి అంటే ఒక జనసేన పార్టీకే సాధ్యం అని ఆ గ్రామస్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com