నకిలీ విత్తనాలతో మోస పోయిన రైతుకు ఆర్థిక సాయం అందించిన జనసేన నాయకుల

    కర్నూలు, (జనస్వరం) : కర్నూలు జిల్లా వెలుగోడు మండలం గుంతకందాల గ్రామంలో రైతు వెంకటేష్‌ నాయక్‌, మొక్కజొన్న పంట వేశాడు. ఆ రైతు కు మొత్తం అయినా ఖర్చు 70,000/- వేలు కానీ అతనికి వచ్చిన పంట కేవలం 5,000/- వేలు మాత్రమే నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతు వెంకటేష్‌ నాయక్‌, అతని గురించి తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు తలా ఒక చేయి వేసి ఆ రైతు వెంకటేష్‌నాయక్‌కు జనసేన పార్టీ తరుపున 10,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఎలాంటి పదవులు లేనప్పటికీ సాటి మనిషిని ఆదుకోవాలి అంటే ఒక జనసేన పార్టీకే సాధ్యం అని ఆ గ్రామస్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way