Logo
Date of Publish : 18 January 2024, 8:36 pm
Editor : Sake Naresh

పేదలకు నిత్యావసర సరుకులు అందించిన జనసేన నాయకులు

    పిఠాపురం ( జనస్వరం ) : పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఉదయ ఆదేశాల మేరకు జనం కోసం జనసేన టీం ఆధ్వర్యంలో 11వ వార్డులో పర్యటించారు. 20 పేద కుటుంబాలకి బుర్రా సూర్యప్రకాశ రావు బియ్యం కూరగాయలు ఇవ్వడం జరిగింది. 11వ వార్డులో షేక్ ధూర్పి మాట్లాడుతూ ఇప్పటివరకు మా వార్డుకీ ఏ పార్టీ వచ్చింది లేదు మా కష్ఠాలు ఎవరు అడిగింది లేదు. కానీ, ఈరోజు జనసేన పార్టీ వసమన్వయ టీము వచ్చి మా కష్టాలు అడిగి తెలుసుకుని నిరుపేదలకు సహాయం చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈసారి మేము జనసేన పార్టీకే మద్దతుగా ఉంటామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిండి శ్రీనివాస్, బుర్ర సూర్యప్రకాశరావు, టైల్స్ బాబీ, కర్రీ కాశీ, మల్లం శ్రీనివాసరావు, పెద్దిరెడ్ల భేమేశ్వరావు, కసిరెడ్డి నాగేశ్వరరావు, మారౌతు సూరిబాబు, శెట్టి శ్రీను, షేక్ దూర్పి, షేక్ బాబ్జి ,కోలా దత్తు , కోలా మణికంఠ, గాజుల సూర్య, లక్ష్మణ్, పప్పులు సాయి, పబ్బిరెడ్డి సురేష్, మరియు పి.ఎస్.ఎన్ మూర్తి పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com