Search
Close this search box.
Search
Close this search box.

ఒంటరి వృద్దులకు నిత్యావసర సరుకులు అందించిన జనసేన నాయకులు

జనసేన

        విజయనగరం ( జనస్వరం ) : శృంగవరపుకోట నియోజకవర్గంలో జనసేన పార్టీ యువనాయకుడు పెదిరెడ్ల రాజశేఖర్ నిరుపేద ఒంటరి వృద్దులకు నిత్యావసరకులు ఫర్ ధ పీపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందించడం జరిగింది. పెదిరెడ్ల రాజశేఖర్ మాట్లాడుతూ ఇలాంటి నిరుపేద ఒంటరి వృద్దులకు సహాయం అందించడం చాలా సంతృప్తి కలిగిస్తుందని, ఇలాంటి వృద్దులకు చాలామంది దాతలు ముందుకు వచ్చి ఈ ట్రస్ట్ ద్వారా మరెన్నో కార్యక్రమాలు చేసి ఓల్డేజ్ హోమ్ స్థాపించేందుకు సహాయ సహకారాలు అందించాలని అన్నారు. తనవంతు తోచినంత లో ఈ ట్రస్ట్ ద్వారా ఒంటరి వృద్దులకు నిత్యం సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way