Search
Close this search box.
Search
Close this search box.

25 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించిన జనసేన నాయకులు

   పిఠాపురం ( జనస్వరం ) : జనసేన పిఠాపురం ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనువాస్ ఆదేశాలు మేరకు జనసేన నాయకులు కర్రి హరిబాబు 25 కుటుంబాలకు సహాయం అందించారు. పిఠాపురం మండలం పి.దొంతమూరు దళిత కాలనీలో తీవ్ర తుఫాను తాకిడికి నిలువ నీడలేక, ఆహారం అందక పేద ప్రజలు ఇబ్బందులు పడటం బాధాకరం తంగెళ్ల ఉదయ్ శ్రీనువాస్ వాపోయారు. ఎప్పుడు విపత్తు వచ్చినా సాయం చేయడంలో ముందుండే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్, తంగెళ్ల ఉదయ్ శ్రీనువాస్ పి .PSN మూర్తి కర్రీ హరిబాబు ఈ సారి కూడా తన వంతు సాయానికి 25మందికి 5 కె బియ్యం 1 ఆయిల్ పేకట్. ఇవ్వడానికి ముందుకు వచ్చారు. సాధ్యమైనంత త్వరగా చేతనైన సాయంతో ఊరట కల్పించారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు బాధల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరుతున్నానని అన్నారు. ఈకార్యక్రమంలో పిండి శ్రీనువాస్, టైల్స్ బాబీ కసిరెడ్డి నాగేశ్వరావు, కోలా దుర్గాదేవి, పెంకే జగదీష్, భీమేశ్వరావు మల్లం బీ.సీ నాయకులు వై.శ్రీనువాస్, తోట సతీష్ , పబ్బిరెడ్డి ప్రసాద్, నామ శ్రీకాంత్, పి.దొంతమూరు జనసేన నాయకులు కర్రి హరిబాబు, చింతల శశి, పల్లా సందీప్, గుడాల ఏడు కొండలు, గుడాల విష్ణు, చక్రవర్తుల దన, చక్రవర్తుల స్వామి, గుండే రాజు, బండి శ్రీను.,వాసం శెట్టి రాము, దిబ్బిడి రాజు, కొత్త రాజు, బల్లపాటి స్వామి మరియు పి. ఎస్. ఎన్. మూర్తి పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way