Search
Close this search box.
Search
Close this search box.

ఆరోగ్య ఉపకేంద్రానికి కుర్చీలను అందించిన జనసేన నాయకులు

జనసేన

           కూకట్ పల్లి ( జనస్వరం ) : కెపిహెచ్బి కాలనీ 114 డివిజన్ ఉన్న ఆరోగ్య ఉపకేంద్రంక నిర్వాహకురాలు రమాదేవికి కూకట్పల్లి జనసేన పార్టీ నాయకులు తుమ్మల మోహన్ కుమార్ 10 కుర్చీలను ఉచితంగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా తుమ్మల మోహన్ కుమార్ గారు మాట్లాడుతూ ఆరోగ్య ఉప కేంద్రానికి సుమారుగా ప్రతిరోజు 30 నుంచి వస్తుంటారని మరియు బుధవారం రోజు చిన్నపిల్లలకు టీకాలు వేయించుకుంటకి సుమారుగా 100 నుంచి 150 వరకు వస్తుంటారని అన్నారు. వారూ కూర్చోవడానికి ఈ ఆరోగ్య కేంద్రంలో కుర్చీలు లేక చాలా ఇబ్బంది పడుతున్న దృశ్యాన్ని చూసి చాలించి మానవత్వంతో ఈ 10 కుర్చీలను ఇవ్వటం జరిగినది అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way