Logo
Date of Publish : 29 July 2020, 2:15 pm
Editor : Sake Naresh

సోము వీర్రాజు గారిని మర్యాద పూర్వకంగా కలసిన జనసేన నాయకులు

సోము వీర్రాజు గారిని మర్యాద పూర్వకంగా కలసిన జనసేన నాయకులు

               భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గా నియమితులైన శాసనమండలి సభ్యులు శ్రీ సోము వీర్రాజు గారిని రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్ర శేఖర్ గారు మరియు జనసేన పార్టీ PAC సభ్యులు పంతం నానాజీ గారు, కందుల దుర్గేష్ గారు, పితాని బాలకృష్ణ గారు మరియు తూర్పు గోదావరి జిల్లా జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ లు మరియు రామచంద్రపురం జనసేన నాయకులు బుంగా రాజు గారు తదితర జనసైనికులు ఆయనను కలసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు. భవిష్యత్తులో జనసేన పార్టీ మరియు బీజేపీ పార్టీలు కలసికట్టుగా ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని అలాగే పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని జనసేన నాయకులు కోరారు.      


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com