Search
Close this search box.
Search
Close this search box.

బుర్జి మండలంలో యువశక్తి పోస్టర్స్ ఆవిష్కరణ చేసిన జనసేన నాయకులు

యువశక్తి

         ఆముదాలవలస ( జనస్వరం ) : జనవరి 12 వ తేదీన రణస్థలం లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పాల్గొన బోయే యువశక్తి కార్యక్రమంలో పెద్దఎత్తున యువత, మహిళలు, పెద్దలు అందరూ పాల్గొనాలని జనసేన నాయకులు పిలుపునిచ్చారు. ఆమదాలవలస నియోజకవర్గం బుర్జి మండలం తోటవాడ గ్రామంలో స్థానిక ఎంపీటీసీ సిక్కోలు విక్రమ్ అధ్యక్షతన జరిగిన సమావేశం లో ముఖ్య అతిధులుగా పాల్గొని యువశక్తి పోస్టర్స్ ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ PAC సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ, ఇంచార్జ్ పి. రామ్మోహన్ రావు, సీనియర్ నాయకులు కొత్తకోట నాగేంద్ర, స్థానిక జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way