Logo
Date of Publish : 10 May 2021, 3:44 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ ఆధ్వర్యంలో కరోనా రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేసిన జనసేన నాయకులు

ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెం నియోజకవర్గం, పెద్దారవీడు మండలంలో కరోనాతో బాధపడుతున్న బాధితులకు ఉచితంగా మందులు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అందిస్తున్నారు. జనసేన నాయకులు చిన్నా పాల్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో మందుల కొరత ఉందని, దొరికినా మార్కెట్ లో అధిక ధరలకు అమ్ముతున్నారన్నారు. నిరుపేదలు ఇలాంటి పరిస్థితుల్లో మందులు కొనే పరిస్థితుల్లో లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారి కోసం జనసేన పార్టీ తరుపున శ్రీ పవన్ కళ్యాణ్ గారి జనసేవ కార్యక్రమం ద్వారా మందులు అందిస్తున్నామని అన్నారు. మండలంలో ఎవరికి మందులు కావాలన్నా అందిస్తామన్నారు. పెద్దారవీడు మండలానికి సంబంధించిన వారికి మాత్రమే అని అన్నారు. సంప్రదించవలసిన ఫోన్ నెంబరు 8247097577


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com