Logo
Date of Publish : 31 July 2023, 9:26 pm
Editor : Sake Naresh

పార్టీ అభివృద్ధి కోసం చర్చించిన జనసేన నాయకులు

     పెందుర్తి ( జనస్వరం ) :  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం అధ్యక్షలు మరియు మాజీ M L A, సీనియర్ నేత అయినటువంటి పంచకర్ల రమేష్ బాబు గారు జనసేన పార్టీ లో చేరిన సందర్బంగా S. కోట నియోజకవర్గం నాయకులు వబ్బిన. సత్తి బాబు గారు మరియు జామి మండల నాయకులు పీవీర్ వర్మా (రాజు ) గారు, డేగల ఈస్వర్ రావు గారు, L. కోట మండల నాయకులు షేక్. ఫిరోజ్ గారు అలాగే రుద్ర నాయుడు గారు నిన్న మధ్యాహ్నం ఆయనను కలవటం జరిగింది.. ఇ కలయిక లో నియోజకవర్గం సమస్య లు గురించి మరియు పార్టీ స్థితి గతులు గురించి, పార్టీ అభిరుద్ది గురించి, భావిసత్తులో పార్టీ బలోపేతం కోసం ఏ ఏ కార్యక్రమాలు చేయాలో మాట్లాడటం జరిగింది. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com