Logo
Date of Publish : 01 June 2023, 4:43 pm
Editor : Sake Naresh

వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు

           కైకలూరు ( జనస్వరం ) : జనసేనానిని పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా కైకలూరు నియోజవర్గం కలిదిండి మండలంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు గురించి శాంతియుతంగా కలిదిండి ఎస్సై గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాటిని తొలిగించి శాంతియుతంగా ఉన్న కైకలూరు నియోజకవర్గాన్ని కాపాడాలి అని కోరడం జరిగింది. ఇలానే కొనసాగితే త్వరలో నియోజకవర్గం అంతా మరింత ఉదృతం చేస్తామని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి బట్టు లీలకనకదుర్గ, నియోజకవర్గం జనసేన నాయకులు నల్లగోపుల చలపతి, కృష్ణ జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు చెన్నంశెట్టి చక్రపాణి నియోజకవర్గం జనసైనికులు మహేష్, వలవల రవితేజ చిన్నవరుపు నాగార్జున, కడిమి శివబాబు, శ్రీరామ్ సాయి, మదన్, సాయి, గంధం శీను, చిట్టూరి సురేష్, కోట నాగేంద్ర, విన్నకోట సుధాకర్ నియోజకవర్గ ప్రజలు వీరమహిళలు పాల్గొన్నారు.. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com