Search
Close this search box.
Search
Close this search box.

అక్రమ ఇసుక తరలింపుపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు

జనసేన

       విజయనగరం ( జనస్వరం ) : పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర సోమవారం నాడు జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబుపాలూరి ఆధ్వర్యంలో జనసేన నాయకులతో కలెక్టర్ గారికి కలిసి అక్రమ ఇసుక మాఫియా గురించి మరియు JP Powers అనే సంస్థ చేస్తున్న అక్రమ ఇసుక తరలింపు గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో వెళ్లిన జనసేన నాయకులను అక్రమంగా 147, 353 సెక్షన్స్ మీద పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అక్రమ అరెస్ట్ గురించి తెలుసుకొని పార్వతీపురం జనసేన పార్టీ ఆఫీస్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి మరియు జిల్లా నాయకులు, లీగల్ సెల్ టీం రావడం జరిగింది. అరెస్ట్ అయిన బాబు పాలూరు మరియు నాయకులతో మాట్లాడి అక్కడ జరిగిన విషయాలు అన్ని కనుక్కొని నేరుగా జిల్లా కలెక్టర్ గారిని మరియు SP గారిని కలిసి జరుగుతున్న ఇసుక అక్రమాలు గురించి సాక్ష్యాలతో కలెక్టర్ ముందు ఉంచడం జరిగింది. స్పందించిన కలెక్టర్ గారు ఒక కమిటీ వేసి విచారణ చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గ నాయకులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way