బొబ్బిలి నియోజకవర్గ గ్రామాల్లో పర్యటించిన జనసేన నాయకులు

బొబ్బిలి

   బొబ్బిలి, (జనస్వరం) :  విజయనగరం జిల్లా, బొబ్బిలి నియోజకవర్గం, కింతలవానిపేట గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి మరియు కార్యక్రమాల నిర్వహణ రాష్ట్ర కార్యదర్శి శ్రీ బాబు పాలూరు, జనసేన నాయకులు, జనసైనికులు కింతలవాని పేట గ్రామంలో పర్యటించి ప్రజలతో సమావేశమై NCS షుగర్ ఫ్యాక్టరీ మరియు ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఆ గ్రామస్తులు గురౌతున్న సమస్యలను తెలుసుకుని, వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని, సమస్యల పరిష్కారం కోసం న్యాయ పోరాటం చేస్తామని భరోసా ఇవ్వడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way