Logo
Date of Publish : 05 May 2022, 4:07 pm
Editor : Sake Naresh

జనసైనికుడి కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు

          అరకు ( జనస్వరం ) :  అనంతగిరి మండలంలో చిట్టం మురళి ఆధ్వర్యంలో జనసేనపార్టీ నాయకులు కొత్తూరు గ్రామంలో పల్లి కనకరావు అనే జన సైనికుడు జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వము తీసుకున్నాడు అయితే ప్రమాదవశాత్తు చెట్టు మీద నుంచి కింద పడి మరణించడం జరిగింది. అనంతగిరి మండలం జనసేన పార్టీ నాయకులు నియోజవర్గం స్థాయి నాయకులు కొత్తూరు గ్రామంలో ఆ బాధితురాలిని పరామర్శించడం జరిగింది. ఆ కుటుంబానికి జనసేనపార్టీ తరుపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొర్రా ప్రవీణ్ కుమార్,కొనేడీ లక్ష్మణరావు, బంగారు రామదాసు, ముల్లంగి శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ సింగ్అ, నంతగిరి మండల నాయకులు కొర్రాచెట్టి విజయ్ కుమార్, రాజా తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com