Logo
Date of Publish : 31 October 2023, 10:16 pm
Editor : Sake Naresh

రైలు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులని పరామర్శించిన జనసేన నాయకులు

         విజయనగరం ( జనస్వరం ) : విజయనగరం జిల్లా అలమండ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులని జనసేన పార్టీ నాయకులు పరామర్శించారు. గజపతినగరం నియోజకవర్గ నాయకులు మర్రాపు సురేష్, విజయనగరం కేంద్ర ఆసుపత్రిలో పరామర్శించి బాధితులకు ధైర్యం చెప్పడం జరిగింది, ఈ కార్యక్రమంలో వీర మహిళలు తుమ్మి లక్ష్మి, అశ్విని, జిల్లా నాయకులు మోహన్ రావు, డా.రవి కుమార్ మిడతాన పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com