రైలు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులని పరామర్శించిన జనసేన నాయకులు

జనసేన

         విజయనగరం ( జనస్వరం ) : విజయనగరం జిల్లా అలమండ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులని జనసేన పార్టీ నాయకులు పరామర్శించారు. గజపతినగరం నియోజకవర్గ నాయకులు మర్రాపు సురేష్, విజయనగరం కేంద్ర ఆసుపత్రిలో పరామర్శించి బాధితులకు ధైర్యం చెప్పడం జరిగింది, ఈ కార్యక్రమంలో వీర మహిళలు తుమ్మి లక్ష్మి, అశ్విని, జిల్లా నాయకులు మోహన్ రావు, డా.రవి కుమార్ మిడతాన పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way