Search
Close this search box.
Search
Close this search box.

రైలు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులని పరామర్శించిన జనసేన నాయకులు

జనసేన

         విజయనగరం ( జనస్వరం ) : విజయనగరం జిల్లా అలమండ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులని జనసేన పార్టీ నాయకులు పరామర్శించారు. గజపతినగరం నియోజకవర్గ నాయకులు మర్రాపు సురేష్, విజయనగరం కేంద్ర ఆసుపత్రిలో పరామర్శించి బాధితులకు ధైర్యం చెప్పడం జరిగింది, ఈ కార్యక్రమంలో వీర మహిళలు తుమ్మి లక్ష్మి, అశ్విని, జిల్లా నాయకులు మోహన్ రావు, డా.రవి కుమార్ మిడతాన పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way