Logo
Date of Publish : 01 August 2022, 3:23 pm
Editor : Sake Naresh

అగ్ని బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు గెడ్డం బుజ్జి

          పాయకరావుపేట ( జనస్వరం ) : పాయకరావుపేట మండలంలోని పాల్మన్ పేట పంచాయతీ కొర్లయ్యపేట గ్రామాల్లో సూరడ కొండమ్మ, రాంబాబు ఇంటిలో వంట గ్యాస్ లీక్ అవడంతో మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. అదే గ్రామానికి చెందిన స్థానిక జనసేన నాయకులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు.  గెడ్డం బుజ్జి వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం బుజ్జి ఆ కుటుంబానికి 5000 నగదు, మరియు 25 కేజీలు బియ్యం, నిత్యావసరకులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com