Logo
Date of Publish : 17 October 2020, 4:52 pm
Editor : Sake Naresh

మృతుని కుటుంబానికి జనసేన నాయకుల పరామర్శ

మృతుని కుటుంబానికి జనసేన నాయకుల పరామర్శ

           శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఎం సున్నాపల్లి గ్రామానికి చెందిన మత్స్యకారుడు మేరుగు నరేష్ ఇటీవల సముద్రంలో చేపల వేటకు వెళ్లి మృత్యువాత పడ్డారు. ఈ నేపద్యంలో జనసేన పార్టీ టెక్కలి నియోజకవర్గ నాయకులు కురాకుల యాదవ్, అట్టాడ శ్రీధర్ లు శనివారంనాడు మృతుని కుటుంబాన్ని పరామర్శించి తమ ప్రఘాడ సానుభూతిని తెలిపారు. అలాగే వారికి కొంత ఆర్ధిక సహాయం అందజేశారు. కుటుంబంలో తమ ఇద్దరి కొడుకులను ఇదే తరహాలో కోల్పోయిన ఆ కుటుంబాన్ని ప్రభుత్వం వారు ఆదుకునేలా తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పసుపురెడ్డి సోమేశ్, రాయి సునీల్, తోట శ్యామ్, హనుమంతు దిలిప్, బొడ్డేపల్లి వెంకటేష్ తోపాటు ఆగ్రామ జనసైనికులు ధర్మారావు, లక్ష్మినారాయణ, జగన్నదరావు, జనార్థన, నారాయణ, రాజు, జగన్ అప్పలరాజు, జగదీష్, ఏకోవా, అప్పలస్వామి, రామారావు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com