Search
Close this search box.
Search
Close this search box.

సిద్ధవటంను కడప జిల్లాలో కలిపిన ప్రభుత్వానికి జనసేన నాయకుల కృతజ్ఞతలు

సిద్ధవటం

           రాజంపేట, (జనస్వరం) : జిల్లాల విభజన వల్ల రాజంపేటను కాకుండా రాయచోటిని జిల్లా చేయడం వల్ల సిధ్ధవటం ప్రజలు చాలా నష్టపోతారని, కడపకు 20 కిలోమీటర్లు దూరమని, రాయచోటి 70 కిలోమీటర్లు అని సిధ్ధవటంను కడపలోనే కలపాలని సిధ్ధవటం మండలంలోని జనసేన నాయకులు, కార్యకర్తలు ధర్నాలు, ర్యాలీలు, సంతకాల సేకరణ, కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం జనసేన నాయకులు, కార్యకర్తలు పోరాటాల ఫలితంగా సిధ్ధవటంను కడపజిల్లాలో కలుపుతూ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వంకు ప్రత్యేక కృతజ్ణతలు తేలియజేస్తు ఈ విజయం జనసేన పార్టీ విజయమని సిధ్ధవటం మండల నాయకులు కొట్టే.వెంకట రాజేష్ మీడియాతో మాట్లాడుతూ సిధ్ధవటం మండల ప్రజలు సంతోషం వ్యక్తపరుస్తూ జనసేన పోరాటాలను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way