సూళ్ళూరుపేట నియోజకవర్గ సమస్యలపై మున్సిపల్ కమీషనర్ గారికి వినతిపత్రం ఇచ్చిన జనసేన నాయకులు

సూళ్ళూరుపేట

  సూళ్ళూరుపేట, (జనస్వరం) : నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేటనియోజకవర్గం సమస్యలపై నిరంతరం పోరాడుతున్న నియోజకవర్గ జనసేనపార్టీ యువ నాయకులు బురకాలలీలా మోహన్ మరియు జిల్లా సంయుక్త కార్యదర్శి సూళ్లూరుపేట మండలం వట్రపాలెం గ్రామములో ఇటీవల కురిసిన  వర్షాలకు ఇళ్లలోకి నీరువచ్చిన ఎవరు పట్టించుకోలేదని, 10 సంవత్సరాలు నుండి సీసీరోడ్లు కుడా లేవని, గ్రామస్థులు నెల్లూరు జిల్లా జనసేనపార్టీ సంయుక్త కార్యదర్శి బురకాల లీలామోహన్ గారికి చెప్పడంతో వారు వెంటనే స్పందించి వారి తరుపున సమస్యల పై  గ్రామస్తులుతో కలిసి సూళ్లూరుపేట మున్సిపల్ కమీషనర్ గారికి  వినతిపత్రం ఇవ్వడం  జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way