Logo
Date of Publish : 09 January 2023, 4:38 pm
Editor : Sake Naresh

స్మశానవాటికకు స్థలం కేటాయించాలని కలెక్టర్ కు వినతిపత్రం అందించిన జనసేన నాయకులు రేగిడి లక్ష్మణరావు

         విజయనగరం ( జనస్వరం ) : మెరకముడిధాం గ్రామంలో 400 ఇళ్లు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు నివసిస్తున్నారు. స్మశానవాటిక లేక చెరువు గట్టుపై చనిపోయిన వారిని పూడ్చడం జరుగుతుందని జనసేన నాయకులు, దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షుడు రేగిడి లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. వర్ష కాలంలో దారిలేక ఇబ్బందిగా ఉందని అందుకనే స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సమస్యకు పరిష్కారం తొందరగా చూపాలని కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com